కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఎమ్మెల్యేపై స్థానిక నేతల ఫిర్యాదుల మేరకు అధిష్ఠానం అమరావతికి పిలిపించింది. కావలిలో ఇటీవల జరిగిన పరిణామలపై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు.కావలి టీడీపీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావ్ అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మరణించిన సుబ్బనాయుడుతో విభేదాల్లేవని పల్లాకు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవులు కూడా సుబ్బనాయ