శ్రీశైలం: ఇంటర్ పలితాల్లో సత్త చాటిన బండి ఆత్మకూరు మోడల్ స్కూల్ విద్యార్ధిని మదు లోహిత
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మోడల్ పాఠశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ఘనవిజయం సాధించారు. బైపీసీ విభాగంలో మధు లోహిత 988 మార్కులతో టాపర్ గా నిలిచినట్లు ప్రిన్సిపల్ సయ్యద్ రాఫీ తెలిపారు.ప్రథమ ఏడాదిలో 84.7%, ద్వితీయ ఏడాదిలో 92% ఉత్తీర్ణత నమోదైంది. ఎంపీసీలో 969, సీఈసీలో 932 అత్యధిక మార్కులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. టాపార్ గా నిలిచిన మదులోహితను ఉపాద్యాయులు, గ్రామస్థులు అభినందించారు.