సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మూసాపేట కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ నేతృత్వంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని బాధించాయని చెప్పారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.