Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

మహబూబాబాద్: రైతులకు సమయానికి యూరియా అందించాలనే తపనతో డ్రైవర్గా మారిన కానిస్టేబుల్ను సన్మానించిన ఎస్పీ..

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం లో రైతన్నల కోసం లారీ డ్రైవర్ గా మారిన కానిస్టేబుల్ అలీమ్ ను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ శుక్రవారం ఉదయం 8:00 లకు శాలువాతో సన్మానించారు.. సకాలంలో యూరియా రైతులకు అందించాలనే జిల్లా ఎస్పీ పడుతున్న తపన కష్టం తనని కదిలించిందని, తన బాధ్యతగా భావించి అధికారుల అనుమతితో ఆ పని చేశానని కానిస్టేబుల్ తెలిపారు. దీంతో రైతుల కోసం సమాయస్ఫూర్తితో స్పందించిన తీరును ప్రశంసిస్తూ ఎస్పీ అభినందించారు

MORE NEWS

మహబూబాబాద్: రైతులకు సమయానికి యూరియా అందించాలనే తపనతో డ్రైవర్గా మారిన కానిస్టేబుల్ను సన్మానించిన ఎస్పీ.. - Mahabubabad News