మహబూబాబాద్: రైతులకు సమయానికి యూరియా అందించాలనే తపనతో డ్రైవర్గా మారిన కానిస్టేబుల్ను సన్మానించిన ఎస్పీ..
Mahabubabad, Mahabubabad | Sep 12, 2025
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం లో రైతన్నల కోసం లారీ డ్రైవర్ గా మారిన కానిస్టేబుల్ అలీమ్ ను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్...