శ్రీశైలం: ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆకుకూర పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
ప్రపంచ పరివారం దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మొదట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ గౌడు సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొక్కల ఆవశ్యకత గురించి మొక్కలు నాటండి మంచి జీవితాన్ని అనుభవించండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.