ఆదాయం లేకున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నదాతలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అన్నదాత సుఖీభవ రెండో విడత పంపిణీ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 25.83 కోట్ల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతులకు పంపిణీ పండుగ వాతావరణంలో అన్నదాత సుఖీభవ రెండో విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.