మెదక్ జిల్లా నర్సాపూర్ సర్కిల్ పరిధిలో ఇటీవల జరిగిన పలు దొంగతనాలకు సంబంధించి ముగ్గురు మిత్రులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు నరసాపూర్ లింగం తెలిపారు.
నర్సాపూర్: దొంగతనం ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న నరసాపూర్ పోలీసులు - Narsapur News