కొండపి: సింగరాయకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు
సింగరాయకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే కాంస్య విగ్రహాన్ని మంత్రులు సత్య కుమార్ యాదవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని నేతలు పేర్కొన్నారు.