Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

శ్రీశైలం: మహానంది మండలం గోపవరం గ్రామం వద్ద రైలు కిందపడి మదన్ అనే యువకుడు ఆత్మహత్య

Srisailam, Nandyal | Jun 17, 2026
మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన ముత్త తిమ్మనాయుడు కుమారుడు ముత్త మదన్. స్థానిక రైల్వే పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మదన్ వయస్సు సుమారు 27 సంవత్సరాలు ఉంటుంది. బీసీ కాలనీలో నివసించే ఈ యువకుడు ఉన్నట్టుండి ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.​మదన్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు