Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
No video available

ఎల్కతుర్తి: చింతలపల్లిలో ఈనెల 27న జరిగే రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్

హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి,మండల ఎల్కతుర్తి-చింతలపల్లి గ్రామంలో ఈనెల 27వ తారీకు రోజున 25 సంవత్సరాల రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రులు,ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 27వ తారీకు రోజు జరిగే కెసిఆర్ సభ ఎలాంటి ఆటంకం కలవకుండా వచ్చే ప్రజలకు టిఆర్ఎస్ కార్యకర్తలకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు, అలాగే, దాదాపు పది నుంచి 11 లక్షల మంది హాజరవుతున్నారని ఈ కార్యక్రమంలోMLC పోచంపల్లి శ్రీనివాస్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు తదితరు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నార