కొండపి: టంగుటూరు మండలం కాకుటూరు వారి పాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహం ఆవిష్కరణ
టంగుటూరు మండలం కాకుటూరు వారి పాలెంలోని ప్రభుత్వ పాఠశాల నందు సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ సోమవారం నిర్వహించారు . కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ మాట్లాడుతూ.. చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహం పాఠశాలలో ఆవిష్కరించడంతో విద్యార్థులకు శుభ సూచకంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ తో పాటు టీచర్స్, విద్యార్థులు పాల్గొని సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.