Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका
No video available

వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల నైపుణ్య స్థాయిని గుర్తించవచ్చు: గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మెల్యే జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో సోమవారం మద్యాహ్నం మండల స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జగదీశ్వరి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనల వలన విద్యార్థులలో నైపుణ్య స్థాయిని గుర్తించవచ్చని, అలాగే ఆలోచన విధానాలను పెంపొందించొచ్చని అన్నారు. మండల లెవెల్ లో గెలుపొందిన వాళ్ళకి జిల్లా స్థాయిలో ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సుదర్శనరావు, ఎంఈఓ చంద్రశేఖర్ ఉపాధ్యాయులు ఉన్నారు.