వికారాబాద్: వినాయక మండపాన్ని దురుద్యేశం తో కూల్చారంటూ ఎమ్మెల్యే యాదయ్య పై వికారాబాద్ డిఎస్పీకి ఫిర్యాదుచేసినచించల్ పేట గ్రామస్తులు
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నిన్న తమ సొంత గ్రామం చింతల్ పేట్ లో బీసీ గణేష్ మండపాన్ని ఎలక్షన్లో ఓటు వేయలేదని దురుద్దేశంతో కూల్చారని వికారాబాద్ డిఎస్పి అంజయ్యకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జి భీమ్ భరత్, చించల్ పేట్ గ్రామస్తులు పాల్గొన్నారు