మీర్పేట కార్పొరేషన్ టీకేఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జరిగిన శ్రీ నవ గుండాత్మక నవ చండి పూర్వక సుదర్శన లక్ష్మీ సహిత రుద్రయాగంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శనివారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని డిసెంబర్ 8 9 తేదీలలో జరిగే గ్లోబల్ సమీటుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అంతర్జాతీయ పెట్టుబడులు రావాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.