సిద్దిపేట అర్బన్: సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారులతో పారిశుద్ధ్య కార్యక్రమం పై సమావేశం నిర్వహించిన కలెక్టర్ హైమావతి
గడిచిన రెండు, మూడు రోజుల నుండి జిల్లాలో అధికంగా వర్షాలు కురిసినందున డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు పగడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గడిచిన రెండు మూడు రోజులు జిల్లాలో కురిచిన అధికంగా వర్షాల కారణంగా నేల చిత్తడిగా మారి, నీరు నిలవఉండడం ద్వారా దోమలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా వ్యాధులు వ్యాపింపచేసే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పారిశుద్ధ్