దుబ్బాక ఎస్ఐ కీర్తి రాజు, గ్రామ విపిఓ తో కలిసి అప్పనపల్లి, గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాల గురించి, సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించారు.
దుబ్బాక ఎస్ఐ కీర్తి రాజు, గ్రామ విపిఓ తో కలిసి అప్పనపల్లి, గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాల గురించి, సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించారు. - Siddipet News