అనంతపురం జిల్లా కూడేరు మండలం చోళసముద్రం గ్రామంలో సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గోవిందు అనే రైతు పొలాన్ని శనివారం పరిశీలించిన సీపీఎం సీనియర్ నాయకులు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. ఓబులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి మాట్లాడుతూ సుద్దాల లక్ష్మీదేవి భర్త గోవిందు పొలం సర్వే నెంబర్ 65-1,Lp నంబర్ 312 లో ఎ, 2.82 సెంట్లు భూమి ఉన్నది అభూమి లో గ్రీన్ కో కంపెనీ గాలి మరలు 35 వ నంబర్ ఫ్యాన్, రెండు ఫోల్స్ రైతు కు నష్టపరిహారం ఇవ్వకుండా అక్రమంగా దౌర్జన్యంగా వేశారని దీనిని సీపీఎం పార్టీ, ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.