Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata
Aap

మేడ్చల్: నెక్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీ జయంతి వేడుకలలో పాల్గొన్న చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా వారికి నెక్లెస్ రోడ్డులో జరిగిన కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచపటంలో మరింత శక్తివంతంగా నిలిపిన దూరదృష్ట నాయకురాలు ఇందిరాగాంధీని కొనియాడారు. వ్యవసాయ విప్లవం, మహిళా సాధికారత, జాతీయ భద్రత, సామాజిక సంక్షేమ రంగాల్లో ఆమె చేసిన సేవలు నీటికీ కోట్లాది భారతీయులను స్ఫూర్తి పరుస్తూనే ఉన్నాయి.