ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో జరుగుతున్న 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో 14వ రోజు పాల్గొన్న ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరులో శ్రీ కృష్ణ కాలచక్రం, 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ మైదానంలోని యజ్ఞశాలలో నిర్వహిస్తున్న అతిరుద్ర హోమంలో 9వ రోజు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. 14 రోజుల పాటు జరిగే ఈ మహా యజ్ఞంలో భాగంగా సూర్య సరస్వతి చండీ హోమాలల్లో పాల్గొని, పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ వేడుకలో నియోజకవర్గవ్యాప్తంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.