కోట్ల వారి పల్లెలో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ లో చోరీ, రూ. 40,000/- నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
Dhone, Nandyal | Apr 1, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం కోట్ల వారి పల్లెలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది గుర్తు తెలియని ఓ వ్యక్తి గంగాజల్ వాటర్ ప్లాంట్ లో జొరబడి 40 వేల రూపాయల నగదును ఎత్తికెళ్ళినట్లు బాధితుల తెలిపారు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సీసీ కెమెరాల రికార్డు ఆధారంగా పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు