Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
���मित_शाह
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata
Aap
No video available

అదిలాబాద్ అర్బన్: వినియోగదారులు నాణ్యమైన వస్తువులనే కొనుగోలు చేయాలి: వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్

వినియోగదారులు వారికి ఉన్న హక్కులను తెలుసుకోవడంతో పాటు నాణ్యమైన వస్తువులను కొనుగోళ్లు చేసుకోవాలని వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ అన్నారు. వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ కంజుమర్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో సంతకాల సేకరణ చేపట్టగా సీఐతో పాటు సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. వారు సంతకాలు చేసినంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.