హుజూర్ నగర్: అమర వారం గ్రామంలో విద్యుత్ షాక్ తో రెండు గేదలు మృతి
విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ మండలంలోని అమరవరం గ్రామంలో రెండు ప గేదెలు పొలాల్లో మేత మేస్తూ, తెగిపడి ఉన్న విద్యుత తీగలు తాకి విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందాయి. ఈ రెండు గేదెల విలువ రూ.1.20లక్షలు ఉంటుందని బాధితులు రైతు తెలిపారు.