Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: మూడు సంవత్సరాలుగా శ్రీశైలంలో కాటేజ్ అప్పజెప్పని దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. నోటీసులు జారిచేసిన దేవస్థానం

Srisailam, Nandyal | Jun 14, 2026
శ్రీశైలం దేవస్థానానికి చెందిన కాటేజ్‌ను దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గత మూడు సంవత్సరాలుగా వినియోగిస్తున్నట్లు సమాచారం. కాటేజ్‌ను తిరిగి అప్పగించాలని దేవస్థానం అధికారులు ఇప్పటికే మూడు నోటీసులు జారీ చేశారు. తాజాగా ఈ నెల 18వ తేదీలోగా కాటేజ్‌ను ఖాళీ చేసి అప్పగించాలని తుది నోటీసు ఇచ్చారు. అలాగే శ్రీశైలంలోని మరో ఆరు కాటేజ్‌లను కూడా అప్పగించాలని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గడువులోగా కాటేజ్‌లు అప్పగించకపోతే ఈ నెల 20వ తేదీ నాటికి వాటిని స్వాధీనం చేసుకుంటామని దేవస్థానం అధికారులు హెచ్చరించారు.