Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

పెద్దాపురం: పెద్దాపురంలో కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 2.0 లోక కళ్యాణమేల పథక అవగాహన కార్యక్రమం.

Peddapuram, Kakinada | Sep 22, 2025
కాకినాడ జిల్లా, పెద్దాపురం పట్నం స్థానిక అంబేద్కర్ భవనం నందు కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో, మెప్మా CMM భ్రమరాంబ అధ్యక్షతన, లోక కళ్యాణమేల కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం నిర్వహించడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వానిది 2.0 లోక కళ్యాణ మేళా పథకం ద్వారా వీధి విక్రయా దారులు, చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారికి పదివేల నుండి 50 వేల రూపాయల రుణం లభిస్తాయని, మెప్మా సీ ఎమ్ ఎమ్ భ్రమరాంబ తెలియజేశారు. ప్రస్తుతం 15000 తీసుకున్నవారికి 25000, 25000 తీసుకున్న వారికి 50,000 ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

MORE NEWS

పెద్దాపురం: పెద్దాపురంలో కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 2.0 లోక కళ్యాణమేల పథక అవగాహన కార్యక్రమం. - Peddapuram News