Public App Logo
Jansamasya
News
���ुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly

పెద్దాపురంలో కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 2.0 లోక కళ్యాణమేల పథక అవగాహన కార్యక్రమం.

Peddapuram, Kakinada | Sep 22, 2025
కాకినాడ జిల్లా, పెద్దాపురం పట్నం స్థానిక అంబేద్కర్ భవనం నందు కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో, మెప్మా CMM భ్రమరాంబ అధ్యక్షతన, లోక కళ్యాణమేల కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం నిర్వహించడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వానిది 2.0 లోక కళ్యాణ మేళా పథకం ద్వారా వీధి విక్రయా దారులు, చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారికి పదివేల నుండి 50 వేల రూపాయల రుణం లభిస్తాయని, మెప్మా సీ ఎమ్ ఎమ్ భ్రమరాంబ తెలియజేశారు. ప్రస్తుతం 15000 తీసుకున్నవారికి 25000, 25000 తీసుకున్న వారికి 50,000 ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

MORE NEWS

పెద్దాపురంలో కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 2.0 లోక కళ్యాణమేల పథక అవగాహన కార్యక్రమం. - Peddapuram News