Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో ఎరువుల దుకాణాల తనిఖీ - తాత్కాలికంగా 91 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాల నిలుపుదల.

Srisailam, Nandyal | May 25, 2026
ఆత్మకూరులోని మధు ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారిని హేమలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా స్టాక్ బోర్డును అప్డేట్ చేయవలసిందిగా సూచించారు. ఎరువుల నిల్వలను ఈ-పాస్ మిషన్ లో సరి చూశారు. స్టాక్ బోర్డు మరియు ధరల పట్టికను రోజువారి అప్డేట్ చేయాలని తెలియపరిచారు. సరైన ఓ ఫామ్ అనగా ధ్రువీకరణ పత్రాలు గడువు ముగిసినందున రూ 13,84,600 లక్షల రూపాయలు విలువ గల 91 మెట్రిక్ టన్నుల ఎరువులు అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు . ఎరువులను ఎమ్మార్పీ ధర కంటే అధికంగా విక్రయించరాదు అని తెలిపారు .అనుమతి పత్రాలు లేకుండా ఎరువులను విక్రయించరాదని తెలిపారు.