Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
यूपी
Bhopal

పలమనేరు: మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ పై భగ్గుమన్న ఎస్ఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులతో ర్యాలీ చేపట్టి తీవ్రంగా ఖండించారు

Palamaner, Chittoor | Dec 17, 2025
పలమనేరు: పట్టణం ఎస్.వి.సి.ఆర్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఏఐఎస్ఎఫ్ చిత్తూరు ఉపాధ్యక్షుడు సంజయ్ మరియు కార్యవర్గ సభ్యులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. న్యాయం కావాలి అంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కళాశాలలను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంది దీనివలన ఎంతో మంది పేద వైద్య విద్యార్థులు నష్టపోనున్నారు. డాక్టర్ కావాలనే ఆశ ఉన్నవారు కోట్లు ఖర్చుపెట్టి చదువుకునేవారు ఉండగా పేద విద్యార్థుల ఆశలు అడియాశలు అయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు.

MORE NEWS