Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: జనాభా గణన గడువులోపు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవు: ఆత్మకూరు తాసిల్దార్ రత్న రాధిక

Srisailam, Nandyal | May 13, 2026
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో జనాభా గణనపై కీలక సమావేశం జరిగింది.నంద్యాల జిల్లా ఇంచార్జి సెన్సస్ అధికారి విష్ణు మాధురి, తహసీల్దార్ రత్నా రాధిక సూపర్వైజర్లతో సమావేశమయ్యారు.జనాభా గణనను కచ్చితత్వంతో, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.ఆత్మకూరు అర్బన్ ప్రాంతంలోని ఎన్యూమరేటర్లు పనిలో వెనుకబడి ఉన్నారని తహసీల్దార్ తెలిపారు. గడువులోగా పని పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.వలస వెళ్లిన వారిని కూడా తప్పనిసరిగా జనాభా గణనలో నమోదు చేయాలని డివిజనల్ గణాంక అధికారి నాగరాజు సూచించారు.
శ్రీశైలం: జనాభా గణన గడువులోపు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవు: ఆత్మకూరు తాసిల్దార్ రత్న రాధిక - Srisailam News