శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) ఆధ్వర్యంలో కల్తీకల్లు దుకాణాలు ను మూసివేయాలని ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కొల్ల కుంట నాగరాజు మాట్లాడుతూ హిందూపురం చుట్టుపక్కల గ్రామాలలో కల్తీ కల్లు తాగి ఇటివల కాలంలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారని కానీ ప్రభుత్వ అధికారులు దీనిపై సరైన చర్యలు లేకపోవడంతో కల్తీకల్లు తాగినవారు మతిస్థిమితం లేకుండా అయిన వారి ని సైతం గుర్తు పట్టలేని స్థితికి చేరి ఆస్పత్రి పాలు కావడమే కాకుండా ఎంతోమంది చనిపోతున్న ప్రభుత్వం కల్తీకల్లు నివారించడంలో విఫలమైందన్నారు.