మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వాసవి గార్డెన్లో ఏర్పాటుచేసిన బసవేశ్వర జయంతి ఉత్సవాలలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆదిగురులు హాజరయ్యారు ఈ మేరకు కాశి పీఠాధిపతులు జగద్గురు పంచాచార్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రవచనాలు ఆయన ఆశీర్వాదం పొందేందుకు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా హాజరయ్యారు