కర్నూలు మెడికల్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు నగరంలోని మెడికల్ కళాశాల సమీపం వద్ద బైక్ను జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ కి చెందిన బస్సు ఢీకొనడంతో బైకర్ అక్కడికక్కడే మృతి చెందారు బైక్ తలపై బస్సు ఎక్కడ ఉందో తలకు తీవ్ర గాయం కావడంతో పాటు మృతి చెందారు మృతి చెందిన వ్యక్తి కర్నూలుకు చెందిన చిన్నగా గుర్తింపు ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.