Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
No video available

ఇచ్ఛాపురం: కంచిలి మండలం వరహాలు గడ్డ సమీప జాతీయ రహదారిపై వాటర్ ట్యాంకర్ కు వెనుక నుంచి ఢీకొన్న లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం వరహాలుగెడ్డ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారికి మధ్యలో ఉన్న మొక్కలకు నీరు పోస్తున్న వాటర్ ట్యాంకర్ కు వెనుక నుంచి ఓ లారీ అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కొని ఆహాకారాలు చేశాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అతి కష్టంగా క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ ను బయటకు తీసి, చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.