Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

కోడుమూరు: పెంచికలపాడు వద్ద ప్రమాదంలో గొర్రెలు మృతిచెందిన ఘటనలో యజమానులను ఆదుకోవాలి

Kodumur, Kurnool | Dec 14, 2025
గూడూరు మండలంలోని పెంచికలపాడు గ్రామ సమీపంలో శనివారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో గొర్రెలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆదివారం వెటర్నరీ వైద్యులు మృతి చెందిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గొర్రెలు మేకల పెంపకం దారుల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు గొర్రెల కాపరులు పెద్ద రాముడు, చిన్న రాముడు పరామర్శించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.