Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

కోడుమూరు: పెంచికలపాడు వద్ద ప్రమాదంలో గొర్రెలు మృతిచెందిన ఘటనలో యజమానులను ఆదుకోవాలి

Kodumur, Kurnool | Dec 14, 2025
గూడూరు మండలంలోని పెంచికలపాడు గ్రామ సమీపంలో శనివారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో గొర్రెలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆదివారం వెటర్నరీ వైద్యులు మృతి చెందిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గొర్రెలు మేకల పెంపకం దారుల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు గొర్రెల కాపరులు పెద్ద రాముడు, చిన్న రాముడు పరామర్శించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.