అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ చిన్మయ నగర్ వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం నాలుగున్నర వరకు నిర్వహించిన జేఎన్టీయూ ప్రాంగణ నియమకాలలో 24 మంది విద్యార్థులు 10 లక్షల వార్షిక వేతనంతో ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ వసుంధర మాట్లాడుతూ జేఎన్టీయూ ప్రాంగణ నియమకాలు లో నిర్వహించిన ఇంటర్వ్యూలో బీటెక్ ఎంటెక్ ఎంసీఏ చివరి సంవత్సరం విద్యార్థిని 24 మంది ఉద్యోగాలకు 10 లక్షల వార్షిక వేదాలతో ఎంపిక కావడం జరిగిందని భవిష్యత్తులో మరిన్ని ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తామని జెఎన్టియు ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ వసుంధర పేర్కొన్నారు.