Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

మదనపల్లె: ప్రజల సమస్యలు పరిష్కరించడం లో అలసత్వం వద్దని మదనపల్లె సబ్ కలెక్టర్ కళ్యాణి సోమవారం అధికారులను ఆదేశించారు

Madanapalle, Annamayya | Aug 25, 2025
సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వద్దు: సబ్ కలెక్టర్ ప్రజల సమస్యలు పరిష్కరించడం లో అలసత్వం వద్దని మదనపల్లె సబ్ కలెక్టర్ కళ్యాణి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం స్థానిక సబ్ కలెక్టరేట్ లో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2.30 వరకు జరిగింది. డివిజన్లోని గ్రామాల నుంచి 75 అర్జీలను ప్రజలు సబ్ కలెక్టర్ కు అందజేసి, సమస్య పరిష్కరించాలని విన్నవించారు. స్పందించిన సబ్ కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి.. ప్రజల సమస్యలు అలసత్వం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.