ముందస్తు క్రిస్మస్ వేడుకలు కర్నూలు లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి 7 గంటలకు పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్టీబీసీ కళాశాల ఆవరణలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో రెవ. డాక్టర్ ఆర్.ఆర్.డీ.సజీవరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈకార్యక్రమంలో పాస్టర్స ను సన్మానించి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం క్యాండిల్ లైట్స్ వెలిగించారు. రెవ. ఆర్. దాస్. రెవ. పీ. విలియమ్స్