Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటల వరకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం: కలెక్టర్ రాజబాబు

Ongole Urban, Prakasam | May 24, 2026
మే 25వ తేదీ సోమవారం ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ రాజాబాబు మీడియాకు ప్రకటన ఆదివారం విడుదల చేశారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడే ప్రజలు కార్యాలయానికి వచ్చి తమ సమస్యలపై అర్జీలు ఇవ్వాలని కార్యాలయ నిర్వహణ అధికారులు వెల్లడించారు. వేసవికాలం ని దృష్టిలో ఉంచుకొని ఈ సమయం మార్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

MORE NEWS

No related stories for this location.