కనిగిరి: కనిగిరిలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు వృద్ధుల చట్టాలపై అవగాహన కల్పించిన జూనియర్ సివిల్ జడ్జి రూప శ్రీ
ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఆదివారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు వృద్ధుల చట్టాలపై అవగాహన కల్పిస్తూ వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ప్రపంచ అభివృద్ధిలో దుర్వినియోగ దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా జూనియర్ సివిల్ జడ్జి రూప శ్రీ అన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఇబ్బందులకు కోరి చేస్తూ ఇబ్బంది పెట్టే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో జడ్జి రూప శ్రీ వృద్ధులకు వివరించి చెప్పారు.