శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు హిందూపురం రూరల్ మండలం తూమకుంట, గోళాపురం శ్రామిక వాడలో పనిచేస్తున్న కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘ నాయకులు రాష్ట్ర సచివాలయంలో కార్మిక శాఖ కమిషనర్ ను కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిని అందించారు. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రి సెక్రటరీని కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిని అందించి, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా యు టి యు సి