104 సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవన్ నందు ఉద్యోగుల సమావేశం నిర్వహించి అనంతరం కార్మిక కర్షక భవనం ఆవరణములో ఆందోళన ఆందోళన చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న ప్రజా సంజీవినిగా పేరు తెచ్చుకున్న 104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బంది సిబ్బంది సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు