నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారి 44 పై పోలీసు లు శుక్రవారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు మైనర్లు అనుమానాస్పదంగా పారిపోతుండగా వారిని పోలీసులు అదుపులోనికి తీసుకొని పరిశీలించగా వారి వద్ద బ్యాగుlp ఉన్న 21 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారించగా హైదరాబాదులో మొబైల్ ఫోన్ చోరీ చేసి తమ తండ్రులకు అప్పగించగా వారు విక్రయిస్తున్నట్లు తెలిపారు .నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు