మణుగూరు: తమ డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మణుగూరు ప్రజా భవన్ ముట్టడించిన అంగన్వాడీ సిబ్బంది
తమ డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి సిబ్బంది మణుగూరు ప్రజా భవన ముట్టడించారు. అనంతరం ఎమ్మెల్యేకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.