Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని భూ ఆక్రమణలపై 13 సర్వే బృందాలను ఏర్పాటుచేసిన హైకోర్టు

Srisailam, Nandyal | Apr 2, 2026
శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని ఆక్రమణలపై పూర్తిస్థాయి సర్వే కోసం అధికారులు 13 బృందాలను ఏర్పాటు చేశారు.హైకోర్టు ఉత్తర్వుల మేరకు గురువారం నిర్వహించిన సమావేశంలో సర్వే విధివిధానాలపై చర్చించారు. వారం రోజుల్లో ఈ 13 బృందాలు సర్వే చేసి, పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసులు, ఇరిగేషన్ ఈఈ సురేష్, ల్యాండ్ సర్వే అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.