నర్సాపూర్: నర్సాపూర్ లో ఇసుక బజారును ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
Narsapur, Medak | Sep 17, 2025 మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఇసుక బజారును ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తక్కువ ధరకే ఇసుక బజారుల ద్వారా ఇసుకను అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు