Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
No video available

ఇచ్ఛాపురం: సోంపేట సచివాలయాల్లో పింఛన్ పంపిణీ ప్రక్రియను ఎంపీడీవో కె.రామారావుపరిశీలించారు.

సోంపేట మండల పరిధిలో పింఛన్లు పంపిణీ ప్రారంభమైంది. సోంపేట సచివాలయాల్లో పింఛన్ పంపిణీ ప్రక్రియను ఎంపీడీవో కె.రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు, అంగవైకల్యం, అనారోగ్యంతో ఉన్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందించాలని సిబ్బందికి సూచించారు. పింఛన్లు పంపిణీ కేంద్రంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

MORE NEWS

ఇచ్ఛాపురం: సోంపేట సచివాలయాల్లో పింఛన్ పంపిణీ ప్రక్రియను ఎంపీడీవో కె.రామారావుపరిశీలించారు. - Ichchapuram News