రఘునాథపల్లె: ఖిలాషాపురం లో రోడ్డు పై పసికందును వదిలి వెల్లిన గుర్తుతెలియని మహిళ.
అప్పుడే పుట్టిన మగ శిశువు ను గుర్తించిన స్తానికులు.
Raghunathpalle, Jangaon | Jul 16, 2025
జనగామ జిల్లాలో పసికందు కలకలం.. రఘునాథ పల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో రోడ్డు పై పసికందును వదిలి వెల్లిన గుర్తుతెలియని...