ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి చొరవతో 50 ఏళ్ల సమస్యకు పరిష్కారం..
Proddatur, YSR | Nov 27, 2025 కడప జిల్లా, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని స్థానిక కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న ప్రకాష్ నగర్ వాసులు గత 50 సంవత్సరాల నుండి స్మశాన వాటికకు కనీసం రోడ్డు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్న విషయం విధితమే. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు నాయకుల, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఈసమస్య పరిష్కారం కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి, యువనాయకుడు నంద్యాల కొండారెడ్డి అలాగే కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి దృష్టికి స్థానిక ప్రకాష్ నగర్ వాసులు తమ సమస్యను తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి ప్రకాష్ నగర