నర్సాపూర్: చిన్నారి హత్య కేసులో నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు
Narsapur, Medak | Sep 13, 2025 మెదక్ జిల్లా శివంపేట మండలంలోని శభాష్ పల్లి గ్రామంలో చిన్నారి హత్య కేసులో తల్లితోపాటు ప్రియుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ వెల్లడించారు.