కర్నూలు జిల్లాలో SIR మ్యాపింగ్ కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు బీఎల్ఓలను సస్పెండ్ చేస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు నియోజకవర్గంలోని కప్పల్ నగర్కు చెందిన వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీ,పాణ్యం నియోజకవర్గానికి చెందిన 4th క్లాస్ వార్డ్ సెక్రటరీ నీ,ఈ ఇద్దరు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారని, అందువల్ల తక్షణ సస్పెన్షన్ విధిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.