Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

కోడుమూరు: కోడుమూరులో రైతులకు నీరు మరియు భూమి యాజమాన్య శిక్షణ పరిశోధన సంస్థ రైతులతో సమావేశం, పలు సూచనలు

Kodumur, Kurnool | Dec 9, 2025
కోడుమూరులో మంగళవారం నీరు మరియు భూమి యాజమాన్య శిక్షణ పరిశోధన సంస్థ (వాలంతరీ) రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, వాలంతరీ డైరెక్టర్ విజయ గౌరీ, ఏడీఏలు సాలు రెడ్డి, వెంకటేశ్వర్లు వ్యవసాయాధికారులు అన్నపూర్ణ, రవి ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి వినియోగం, నేల సంరక్షణ, సమీకృత వ్యవసాయం, మల్చింగ్, అంతర పంటలు వంటి అంశాలపై రైతులకు వివరించారు. పెట్టుబడి తగ్గించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ఎంతో శ్రేయస్కరం అన్నారు.
కోడుమూరు: కోడుమూరులో రైతులకు నీరు మరియు భూమి యాజమాన్య శిక్షణ పరిశోధన సంస్థ రైతులతో సమావేశం, పలు సూచనలు - Kodumur News