Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

కోడుమూరు: కోడుమూరులో రైతులకు నీరు మరియు భూమి యాజమాన్య శిక్షణ పరిశోధన సంస్థ రైతులతో సమావేశం, పలు సూచనలు

Kodumur, Kurnool | Dec 9, 2025
కోడుమూరులో మంగళవారం నీరు మరియు భూమి యాజమాన్య శిక్షణ పరిశోధన సంస్థ (వాలంతరీ) రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, వాలంతరీ డైరెక్టర్ విజయ గౌరీ, ఏడీఏలు సాలు రెడ్డి, వెంకటేశ్వర్లు వ్యవసాయాధికారులు అన్నపూర్ణ, రవి ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి వినియోగం, నేల సంరక్షణ, సమీకృత వ్యవసాయం, మల్చింగ్, అంతర పంటలు వంటి అంశాలపై రైతులకు వివరించారు. పెట్టుబడి తగ్గించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ఎంతో శ్రేయస్కరం అన్నారు.