హలో యువత మేలుకో చెడు వ్యసనాల నుండి నిన్ను నువ్వు కాపాడుకో* అనే నినాదంతో యువతకు మత్తు పదార్థాల పైన అవగాహన కల్పించేందుకు AIYF రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ముద్రించిన వాల్ పోస్టర్లను ఎమ్మిగనూరు ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డా. ఆది నాగేష్. శాంతి నర్సింగ్ హోమ్ డా. మాలకొండయ్య , ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు డా.సుశీల, డా.సుధా, ఆర్కే హాస్పిటల్ డా. హేమంత్ కుమార్, శిల్ప హాస్పిటల్ డా.శిల్పా, బ్రహ్మ రెడ్డి హాస్పిటల్ డా. కిరణ్ కుమార్ రెడ్డి,మనోజ్ హాస్పిటల్ డా.మనోజ్ కుమార్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పీ రాజీవ్, ఏఐవైఎఫ్ పట్టణ నాయకులు చిన్న ఆవిష్కరించారు.